ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
విద్యార్థులకు లా చదవడం ఎప్పుడూ మంచి అవకాశాలనే అందిస్తుంది. భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడిపించిన వారిలో మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులంతా లాయర్లే!
జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న కోర్సుల్లో న్యాయవిద్య ముఖ్యమైనది. ఇంజినీరింగ్ నిమిత్తం ఐఐటీలు, మేనేజ్మెంట్ కోర్సులకు ఐఐఎంలు
మేనేజ్మెంట్ కోర్సులకు పెట్టింది పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ (ఐఐఎం). దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈ సంస్థ కేంద్రాలు ఉన్నాయి.
దశాబ్దం క్రితం వరకు ఎల్ఎల్బీతో బీటెక్ అధ్యయనం సాధ్యమవుతుందని ఎవరూ ఊహించలేదు. తర్వాత ఆలోచన మొదలై ఈ మధ్య కాలానికి ఒక రూపానికి వచ్చింది. ఇంటిగ్రేటెడ్ బీటెక్-ఎల్ఎల్బీ ప్రోగ్రాం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
అమెరికాలో లా కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు మన దేశంలో 'లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి.
OTP has been sent to your registered email Id.