న్యాయవిద్య విస్తృత ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. మేటి విద్యాసంస్థలెన్నో ‘లా’ కోర్సులు అందిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాసెట్ ప్రకటనలు వెలువడ్డాయి.
విస్తృత అవకాశాలకు వేదికగా నిలుస్తోన్న చదువుల్లో న్యాయవిద్య ఒకటి. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తైన తర్వాత లా కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
విద్యార్థులకు లా చదవడం ఎప్పుడూ మంచి అవకాశాలనే అందిస్తుంది. భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడిపించిన వారిలో మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులంతా లాయర్లే!
జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న కోర్సుల్లో న్యాయవిద్య ముఖ్యమైనది. ఇంజినీరింగ్ నిమిత్తం ఐఐటీలు, మేనేజ్మెంట్ కోర్సులకు ఐఐఎంలు
మేనేజ్మెంట్ కోర్సులకు పెట్టింది పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ (ఐఐఎం). దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈ సంస్థ కేంద్రాలు ఉన్నాయి.
దశాబ్దం క్రితం వరకు ఎల్ఎల్బీతో బీటెక్ అధ్యయనం సాధ్యమవుతుందని ఎవరూ ఊహించలేదు. తర్వాత ఆలోచన మొదలై ఈ మధ్య కాలానికి ఒక రూపానికి వచ్చింది. ఇంటిగ్రేటెడ్ బీటెక్-ఎల్ఎల్బీ ప్రోగ్రాం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
అమెరికాలో లా కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు మన దేశంలో 'లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.
OTP has been sent to your registered email Id.