మెరుగైన సమాజం దిశగా మానవాళి సాగించే పయనంలో మీడియా పాత్ర ఎంతో కీలకం.
సమాచార విప్లవంతో మీడియా వ్యవస్థ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. దీంతో ఈ రంగంలోని వివిధ విభాగాలకు ..
ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో ఉన్న కొన్ని యూనివర్సిటీలు, శిక్షణ సంస్థలు; ఎలక్ట్రానిక్ మీడియా, మాస్ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్ మీడియా లాంటి విభాగాల్లో డిగ్రీ
సామాజిక స్పృహ, విశ్లేషణ సామర్థ్యం, ఉత్సాహంతో దూసుకుపోయే స్వభావం ఉండే యువతకు సరైన వృత్తి జర్నలిజం. మీడియా వ్యాప్తి, పెరుగుతున్న ...
పత్రికా వ్యవస్థని సమాజానికి కావలి కుక్కగా పోలుస్తారు. అందుకే 'వెయ్యి తుపాకుల కంటే నాలుగు ప్రతికూల పత్రికలకు వణికిపోతా'నని నెపోలియన్ అన్నాడు.
సైబర్ సెక్యూరిటీ... ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ విభాగాల్లో ఇది కూడా ఒకటి.
ఎంబీఏ కోర్సులకు దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ప్రసిద్ధ సంస్థలు.
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
OTP has been sent to your registered email Id.