దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు దూర విద్యలో చదువులు అందిస్తున్నాయి. వాటిలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందించే కోర్సులు ఎంతో ప్రత్యేకమైనవి.
నేరుగా విద్యాసంస్థల్లో చేరి చదువుకునే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు.
విద్యార్థులూ, ఉద్యోగులూ అందరికీ సుపరిచితమైన విద్యా సంస్థ- ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో).
దూరవిద్య అనగానే ముందుగా గుర్తుకొచ్చేంత ప్రసిద్ధి ఇగ్నో (ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం)ది.
దూరవిద్య పద్ధతిలో విద్యను అందించడానికి మనదేశంలో అనేక యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రెగ్యులర్ ప్రోగ్రామ్లను అందించే వందలకొద్దీ ..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ఫలాల్ని ప్రజలకు చేరువ చేయాలన్న అధికారుల సంకల్పం దూరవిద్య విద్యార్థులకు చదువును మరింత దగ్గర చేసింది. ...
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి.
OTP has been sent to your registered email Id.