ఇంటర్ విద్యార్థుల ముందు ఉన్న ముఖ్యమైన కెరియర్ ఆప్షన్లలో న్యాయవిద్య ఒకటి. ఇంజినీరింగ్, మెడిసిన్ మాదిరిగానే ఇందులోనూ జాతీయ స్థాయి సంస్థలు వెలిశాయి.
కెరియర్ పరంగా మేటి భవిష్యత్తు అందించేవాటిలో న్యాయవిద్య ఒకటి. నల్లకోటు ధరించి బాధితులకు న్యాయం చేయగలిగే అవకాశం దీనిలో అదనపు ఆకర్షణ.
సమాజంలో నాగరికత పెరిగేకొద్దీ సమస్యలూ అధికమవుతున్నాయి. ఇంటి సరిహద్దు సమస్యల నుంచి దేశ సరిహద్దుల పరిష్కారం వరకూ ప్రతి సమస్యకూ న్యాయ వ్యవస్థ జోక్యం తప్పనిసరి అవుతోంది.
న్యాయమూర్తి.. న్యాయవాది.. విలువలతో కూడిన జీవితం. గౌరవప్రదమైన సామాజిక హోదా. ఎందరికో న్యాయాన్ని అందించే ఉత్తమ స్థానం. మంచి ఆదాయం.. సంతృప్తిని సంపూర్ణంగా ఇచ్చే వృత్తి.
న్యాయం.. ఆ పదంలోనే ఔన్నత్యం కనిపిస్తుంది. అదే జీవనంగా మారితే ఎంత ఉన్నతంగా ఉంటుందో తేలిగ్గా ఊహించవచ్చు.
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి.
OTP has been sent to your registered email Id.