నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో రాహుల్ గాంధీని ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించడాన్ని నిరసిస్తూ
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరికి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ సూచనప్రాయంగా వెల్లడించారు.
నాయకుల మూకుమ్మడి గోడ దూకుళ్లను అడ్డుకోవడంలో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం విఫలమవుతున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ చింతన్ శిబిరాల్లో ఆర్భాటం జాస్తి ఆచరణ నాస్తి అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న విమర్శ. నూతన ఆరంభం, దృఢ సంకల్పం, కొత్త మార్పు అంటూ పటాటోప ప్రసంగాలు రివాజుగా సాగిపోతాయి. చివరకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక అంటూ ఏదీ రూపుదిద్దుకోదు.
ఇటీవల ఉత్తర్ప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హోరులో బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
కుల, మత, వర్గ, ప్రాంత, భాషలకు అతీతమైన అవినీతి నిరోధకమనే సార్వజనీన లక్ష్యం ప్రాతిపదికగా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరాల అంతరాన్ని, కాలానుగుణ మార్పులను ఒడిసిపడుతూ ముందుకు సాగుతోంది.
భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో బలంగా వేళ్లూనుకొంటోంది.
హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ వరసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకొని చరిత్ర సృష్టించింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం జాతీయ రాజకీయాలను సమూలంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇండియాలో ఎన్నికలు రాగానే జనంపై ఉచిత హామీల వర్షం కురుస్తుంది. మాఫీలు, ఉచితాలకు ఎక్కువగా
అయిదు నదుల రాష్ట్రం పంజాబ్ అసెంబ్లీలోని 117 స్థానాలకు ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి.
దేవభూమి ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో రేపు జరగనున్నాయి. కనీసం ఈసారి కొలువుతీరే సర్కారు
ఉత్తర్ ప్రదేశ్ తొలిదశ ఎన్నికల సరళిని పరిశీలిస్తే- భాజపా, సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలోని కూటముల
ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్లలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు ఎవరికి ఓటు వేస్తారనే ప్రశ్న భారతీయ జనతా పార్టీని తొలిచేస్తోంది.
ఎన్నికల్లో ఏ సామాజికవర్గం మద్దతు ఏ పార్టీకి ఉందనేది ఆసక్తి కలిగించే అంశం. చాలా కులాల్లో నిశ్శబ్దంగా పార్టీల విజయాలను
పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల్లో విజయం తరవాత గోవాలోనూ భాజపాను మట్టి కరిపించగల సత్తా తనకుందన్న ధీమాతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా ఇతర పక్షాల నేతలను ఆకర్షించి రాష్ట్రంపై పట్టు సాధించాలని ప్రయత్నించారు.
ఉత్తరాఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పంజాబ్లో ప్రాబల్య జాట్ సిక్కు వర్గానికి చెందిన కెప్టెన్ అమరీందర్ సింగ్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి- దళిత సిక్కు చరణ్జిత్ సింగ్ చన్నీని గద్దెనెక్కించడం ద్వారా కాంగ్రెస్ అందరినీ ఆశ్చర్యపరచింది.
ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లోని మణిపుర్లో మొత్తం 60 శాసనసభ నియోజకవర్గాల్లో 19 గిరిజనులకు, దళితులకు ఒక్కటి రిజర్వయ్యాయి. మిగతా 40 జనరల్ స్థానాలు. కాంగ్రెస్ తరఫున హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓక్రమ్ ఇబోబి సింగ్ను తోసిరాజని తొలిసారి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్.బీరేన్ సింగ్ అభివృద్ధి మంత్రమే అజెండాగా మరోసారి బరిలోకి దిగుతున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ గోవా ఎన్నికల బరిలోకి దూకడం కేవలం అతిశయ ప్రదర్శనకేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమెకు అక్కడ నిజంగా బలం లేదు.
నూరేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
కాశీ, అయోధ్య, మధురలకు కేంద్రస్థానమైన ఉత్తర్ ప్రదేశ్లో హిందుత్వ రాజకీయాలదే జోరు! 2017 ఎన్నికల్లో యూపీ శాసనసభలోని
పార్లమెంటు శీతాకాల సమావేశాలు గతంలో ఎన్నడూలేనంత వేడిని పుట్టిస్తున్నాయి. వీటి తరవాత ఉత్తర్ ప్రదేశ్తోపాటు మరో నాలుగు
ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం... సామాన్యులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దేశంలో గూడుకట్టుకుంటున్న ప్రజాగ్రహాన్ని జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల అస్త్రంగా తనకు అనుకూలంగా మలచుకోలేకపోతోంది.
మరో నాలుగు నెలల్లో శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న పంజాబ్లో సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేస్తోంది. కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్, బాప్లతో
సమకాలీన రాజకీయాల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో కాంగ్రెస్ తడబడుతున్నట్లు ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న
గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు మరోసారి అక్కడ ముఖ్యమంత్రి మార్పు చోటుచేసుకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించడంలో ఉత్తర్ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు కీలకమైన స్థానం ఉంది. పార్లమెంటుకు అత్యధికంగా
కాంగ్రెస్ రాజకీయం ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కు వెళ్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలను ఏకం చేసి
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తర్ప్రదేశ్లో ఓటర్లపై యోగి ఆదిత్యనాథ్ సర్కారు వరాల జల్లు కురిపిస్తోంది.
పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట గెలిచిన ఊపులో రచ్చ గెలిచేందుకూ రంగం సిద్ధం చేస్తున్నారు. హస్తినలో సుడిగాలి పర్యటన చేసి రాజకీయ వేడిని రగిలించారు.
పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు.
భాజపాను వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ముకుల్ రాయ్కి ఆ పార్టీలో అధిక ప్రాధాన్యం లభిస్తూ ఉండటంతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరోమారు రసవత్తరంగా మారాయి.
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ అది. అనేకానేక రాజకీయ యుద్ధాల్లో ఆరితేరిన నాయకులెందరో ఆ పార్టీలోనే ఉన్నారు.
హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు స్వీకరించారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించే సందర్భంలో నాయకుల వ్యక్తిగత పేరుప్రతిష్ఠలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోని భాజపా అధిష్ఠానం వైఖరి దీనితో మరోసారి తేటతెల్లమైంది.
ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్ నేతల సమావేశం సానుకూల వాతావరణంలో సాగింది. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు సమష్టి కృషి అవసరమనే సందేశాన్ని అందించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జమ్మూకశ్మీర్ రాజకీయ నాయకుల భేటీకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది.
రాజులేని రాజ్యం... దళపతి లేని సైన్యం... చుక్కాని లేని నావ... ఎలా ఉంటాయి? వెంటనే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ గుర్తొస్తే
ఊహకందని పరిణామాలతో బిహార్ రాజకీయాలు తరచూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలవుతుంటాయి. భాగస్వామ్య పక్షాలతో భేదాభిప్రాయాలు రావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే కొత్త మిత్రులతో జట్టుకట్టి నీతీశ్కుమార్ మళ్ళీ కుర్చీ ఎక్కిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
వచ్చే జాతీయ సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు అప్పుడే సమాయత్తం అవుతున్నట్లు ప్రస్తుత రాజకీయ వాతావరణం సూచిస్తోంది.
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీల వ్యవహార శైలిపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
భారతీయ జనతా పార్టీ విజయ పరంపరకు చక్రాల కుర్చీలోని ఓ మహిళ ఒంటరిగా అడ్డుకట్ట వేయగలిగిందా?
పశ్చిమ్ బంగ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ను ఒంటి కాలిపై గెలిపించిన మమతా బెనర్జీ భాజపాయేతర లౌకిక పార్టీలకు నేతగా మారే అవకాశాలున్నాయి.
ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కేరళలో రాజకీయ ప్రచారం వేడెక్కుతోంది. వామపక్ష ఫ్రంట్కు సారథ్యం వహిస్తున్న
పశ్చిమ్ బంగ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ఇటీవల రెండు ఆడియో టేపులు కలకలం రేపాయి. ఒకదానిలో భాజపా నేత ముకుల్రాయ్ ఓ కార్యకర్తతో జరుపుతున్న సంభాషణ ఉంది.
పశ్చిమ్ బంగ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా భాజపా హోరాహోరీ పోరు సాగిస్తోంది.
భారతదేశ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం క్రమక్రమంగా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతోంది.
తమిళనాడు శాసనసభ ఎన్నికలకు రాజకీయ పొత్తులు ఖరారయ్యాయి. పాలక అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అసోమ్పై భాజపా పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.
పశ్చిమ్ బంగ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
అర్ధశతాబ్దం నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్న ఆనవాయితీని ఈసారి కేరళ తిరగరాస్తుందా?
పతంగి నింగికెగరనుందా? నేలమీది గడ్డి పరకల పాలిట మరణశాసనం అవుతుందా?
ఈశాన్య భారత్లోని కీలక రాష్ట్రమైన అసోమ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ రణక్షేత్రంలో
పెరుగుతున్న గ్యాస్, పెట్రో ధరలు, నిరుద్యోగం ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధాలు కానున్నాయి.
నేపాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను భారత్, చైనా క్షుణ్నంగా పరికిస్తున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ తరవాత ఆర్ఎస్ఎస్కు అత్యధిక శాఖలు ఉన్నది కేరళలోనే! యూపీలో ఇప్పుడు భాజపా ప్రభుత్వం అధికారంలో ఉండగా, కేరళలో ఇప్పటికీ ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. కేరళ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా 2016లో కమలం అక్కడ ఖాతా తెరిచింది. కేరళలో అయిదు వేలకుపైగా ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయి.
హిమాలయ రాజ్యంలో రాజకీయం సెగలు పొగలు కక్కుతోంది. దాదాపు దశాబ్దకాలం క్రితం రాచరికాన్ని వదిలించుకొని సమాఖ్య ప్రజాస్వామ్య గణతంత్రంగా
ఎన్నో ఏళ్లుగా చర్చనీయాంశంగా ఉన్న ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపాదన కార్యరూపం దాల్చనుందనే వార్తలు ఇటీవల ఊపందుకున్నాయి.
పశ్చిమ్ బంగలో రాజకీయం వేడెక్కింది. సోమవారం నందిగ్రామ్లోని టెఖాలి మైదానానికి చేరుకున్న జనసమూహం 2011లో తాము పట్టం కట్టిన వ్యక్తి కోసం ఓపికగా నిరీక్షించారు.
పశ్చిమ్ బంగలో తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించి ఇరవై మూడేళ్లు అవుతోంది. ఒకప్పుడు ఆ రాష్ట్రంలో..
నిరుడు నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్పై జో బైడెన్ స్పష్టమైన మెజారిటీతో గెలిచినా
దేశంలో పట్టణ పాలన గాడితప్పింది. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలకు... పురపాలికల పనితీరుకు మధ్య ఎక్కడలేని అగాధం కనిపిస్తోంది.
సువిశాల భారతదేశంలో ఉన్న సుమారు అరవై కోట్ల మంది యువతీయువకులకు దేశ రాజకీయాల్లో రాణించే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ--
ఒకటికి మరొకటి జత కలిస్తే రెండు. రాజకీయాల్లో మాత్రం రెండు కావచ్చు... పదకొండూ కావచ్చనేది నిపుణుల మాట.
ప్రజల మొగ్గు ఏ పార్టీవైపు ఉందో, వారి ఆలోచనా ధోరణి ఎలా సాగుతోందన్న స్పష్టత కోసం రకరకాల సర్వేలు చేస్తుంటారు.
బెంగాలీ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. 2021 మే నెలలో- అంటే సుమారు మరో ఆరు నెలల్లో పశ్చిమ్ బంగ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
జమ్మూకశ్మీర్లో ఎన్నికలు అన్న మాట చెబితేనే ఒకప్పుడు ఉగ్రవాదులు, బాంబుదాడులు గుర్తుకు వచ్చేవి.
రజనీకాంత్ సినిమాలో ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు. కానీ రాజకీయాల్లో వందసార్లు చెప్పినా ఒక్కసారి కుదరడానికి పాతికేళ్లు పట్టింది.
గోటితో పోయేదాన్ని గొడ్డలికి సైతం లొంగని మహా జాడ్యంగా మార్చి, భారత ప్రజాతంత్రాన్నే నేరగ్రస్త రాజకీయాల కరిమింగిన వెలగపండులా
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమ్బంగ రాష్ట్రంలో గూర్ఖాలాండ్ అంశం మరోమారు తెరమీదికొచ్చింది.
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలకు ఒక ఏడాది-ఏడాదిన్నర ముందు నుంచి రాజకీయ వేడి మొదలవడం సహజం!
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే వివిధ వర్గాల ప్రజలు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకోవాలి.
ఏడు దశాబ్దాలకు పైగా భారతావని నుదుట రుధిర సిందూరమైన జమ్మూకశ్మీరంలో స్థానిక ఎన్నికల సందడి-
క్రితం నెలలో శ్రీనగర్లో సమావేశమైన ఎన్సీ అధ్యక్షుడు ఫారుఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తదితరులు జమ్మూకశ్మీర్లో వేర్పాటువాదం
ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి గ్రహించాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలిన తరవాత చేపట్టిన తొలి ఎన్నికలివి.
తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకోవాలనే ఆకాంక్షకు రాజకీయ వ్యక్తీకరణగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఇరవై ఏళ్ల ప్రస్థానంలో చరిత్ర గతినే మార్చి వేసి, చిరకీర్తిని సంపాదించుకుంది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎప్పుడు వదులుతుందో తెలియని పరిస్థితుల్లో అన్ని రంగాలూ గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ‘లాక్డౌన్’ ఎత్తేశాక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని వాతావరణం నెలకొంది.
రాష్ట్రాల సమాహారమై భారతావని విలసిల్లుతుందని రాజ్యాంగంలోని మొట్టమొదటి అధికరణ ఉద్ఘోషిస్తుండగా- సువ్యవస్థిత సమాఖ్య భావనల పునాదులపై పార్లమెంటరీ ప్రజాతంత్రం వర్ధిల్లుతుందని రాజ్యాంగ నిర్మాతలూ తలపోశారు.
‘చట్టసభకు దాని గౌరవానికి స్వేచ్ఛకు స్పీకర్ ప్రతినిధి. సభ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి, ఆ కోణంలో జాతి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు సభాపతి ప్రతినిధిగా నిలుస్తారు. అలాంటి గౌరవప్రద స్వేచ్ఛాయుత స్థానాన్ని అన్ని వేళలా అసాధారణ సామర్థ్యం, నిష్పాక్షికత...
దేశ రాజధాని దిల్లీ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతపరుస్తాయన్న కమలనాథుల మాటే ఖరారైనట్లుగా, కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అప్రతిహతంగా పురోగమించింది. ఆమ్ ఆద్మీకి హ్యాట్రిక్ విజయం తథ్యమన్న ఎగ్జిట్ పోల్ జోస్యాలన్నీ నిజం కాగా,...
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయం అసాధారణమైనది. ప్రాంతీయ ఆకాంక్షల మేరకు పనిచేసే నాయకుడికే ప్రజలు పట్టం కడతారనేందుకు కేజ్రీవాల్ గెలుపు ఓ ఉదాహరణ.
అసంతృప్తిని అసమ్మతిగా ప్రజ్వరిల్లజేసి, ఫిరాయింపుల పొగపెట్టి పాలక పార్టీల పుట్టి ముంచే వికృత కళాకేళి నయా రాజకీయంగా గజ్జెకట్టి ఆడుతోంది. సాధారణ మెజారిటీతో అధికారానికి వచ్చిన ఏ పార్టీ ప్రభుత్వమూ స్థిమితంగా అయిదేళ్లూ మనలేని దుస్థితి-
మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కొంతకాలం క్రితం ప్రత్యర్థులు గురుగ్రామ్లోని ఒక హోటల్కు 14 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను తరలించగా, ముఖ్యమంత్రి కమల్నాథ్ ఆ సవాలును ఎలాగోలా అధిగమించగలిగారు.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే విదేశీ విధాన రూపకల్పనలో భారత్ తన ప్రత్యేకతను చాటుకుంది.
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారత్పై ఉగ్రదాడులు చేస్తామని హెచ్చరించడానికి చాలా ముందే భారత ఉపఖండంలోని అల్ఖైదా శాఖ
ఉక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచ రాజకీయాలు వేడెక్కాయి. అంతర్జాతీయ స్థాయిలో తమ పట్టు నిరూపించుకోవడానికి అమెరికా, రష్యా, చైనా పోటీ పడుతున్నాయి.
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంతోనే వరద పోటెత్తి అస్సాం భీతావహ దుస్థితిని చవిచూసింది. చైనా, బంగ్లాదేశ్లకు వరదలు తీవ్రస్థాయిలో