తీరు మారితే మేలు!
జనాభా నియంత్రణ బిల్లుపై దేశంలో తీవ్రస్థాయి చర్చలు జరుగుతున్నాయి. జనాభా స్థిరీకరణ కోసం అసోం, ఉత్తర్ప్రదేశ్లు బిల్లులను ప్రతిపాదించాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఒడిశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల విధానం అమలులో ఉంది.