ఆయుధ రంగంలో భారత్ వేగంగా ముందడుగు వేస్తోంది. మన ఆయుధాల నాణ్యతపైన
ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రతి రంగాన్నీ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) ప్రభావితం చేస్తోంది.
ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) బాగా చర్చల్లో నిలుస్తోంది. దీనివల్ల ఉద్యోగాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానం సమాజాలను, పరిశ్రమలను సమూలంగా మార్చనుంది.
రక్షణ రంగంలో స్వావలంబనను బలంగా కాంక్షిస్తున్న ఇండియా- ఆ ప్రయాణంలో
తదుపరి యుద్ధాన్ని స్వదేశీ ఆయుధాలతోనే గెలవబోతున్నామని 2019లో నాటి సైనిక దళాల ప్రధానాధికారి
విమానంలా ఎగురుతూ, రోబోలా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటాయి- డ్రోన్లు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారతదేశ తొలి రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్లు పూర్తయ్యియి. సాధారణ రాకెట్ల ప్రయోగంతో
రోదసి రంగంలో భారత కీర్తి పతాకాన్ని చంద్రయాన్-3, ఆదిత్య ప్రయోగాలు ఉన్నత శిఖరాలకు చేర్చాయి.
శత్రు విమానాలు, క్షిపణులను అడ్డుకొనే దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చుకొనే కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది.
కదిలే బొమ్మలతో కొన్నేళ్ల క్రితమే జనాన్ని కనికట్టు చేసింది- ప్రాక్సినోస్కోప్! అతి సాధారణమైన ఈ ఆట పరికరం లక్షల కోట్ల రూపాయల
భారత వాయుసేన అధికారికంగా 1932 అక్టోబరు ఎనిమిదిన ఆవిర్భవించింది. ఈ తొంభై ఒక్క ఏళ్ల ప్రస్థానంలో మేటి పైలట్లు, యుద్ధ విమానాలు
అంతర్జాతీయ అణ్వస్త్ర సంపూర్ణ నిర్మూలనా దినోత్సవం. భూగోళంపై చిట్టచివరి అణ్వస్త్రం నిర్వీర్యమయ్యేదాకా
తేజస్.. స్వదేశీ యుద్ధ విమానం. దీనికోసం సొంత ఇంజిన్ను తయారు చేసుకోవాలనేది భారత్ సంకల్పం.
బ్లాక్చైన్, ఎడ్జ్ కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ (ఏఐ).. ఇవన్నీ డిజిటల్ సాంకేతికత జాబితాలోకి వస్తాయి.
కాకలుతీరిన పోరాట దళంగా పేరుగాంచిన భారత వాయుసేన(ఐఏఎఫ్)ను కొంతకాలంగా యుద్ధ విమానాల కొరత పట్టిపీడిస్తోంది.
ఒకప్పుడు సైన్స్ కాల్పనిక నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) నేడు జనజీవితాల్లో అంతర్భాగమైంది.
చంద్రుడి దక్షిణ ధ్రువం వద్దకు ఒక ల్యాండర్, రోవర్ను పంపేందుకు భారత్ తాజాగా చంద్రయాన్-3 వ్యోమనౌకను ప్రయోగించింది.
భారతదేశం చంద్ర లోకానికి మూడోసారి ప్రయాణం కట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2008లో తొలిసారి నిర్వహించిన
భవిష్యత్తులో యుద్ధరంగాల్లో డ్రోన్లదే ముఖ్య పాత్ర. ప్రధాని మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా సాయుధ డ్రోన్ల కొనుగోలుకు
విద్యుత్ వాహనాల(ఈవీల) వినియోగం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఈవీల విక్రయాలను పెంచేందుకే కేంద్రం కొన్నాళ్లుగా
వ్యక్తిగత సమాచార గోప్యతా నిబంధనలను ఉల్లంఘించినందుకు 130 కోట్ల డాలర్ల అపరాధ రుసుము చెల్లించాలని
చాట్ జీపీటీ, బింగ్, బార్డ్ వంటి స్మార్ట్ చాట్బాట్లకు మూలాధారమైన కృత్రిమ మేధ
రహదారి భద్రతకు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలు ఎంతగానో తోడ్పడతాయి.
జాతీయ సాంకేతిక దినోత్సవం. నానాటికీ అందివస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చాలా మంచితో పాటు కొంత చెడూ కనిపిస్తోంది.
దేశానికి రక్షణ ఎంత అవసరమో, దేశంలోని పౌరులకు అన్ని విధాలా భద్రత కల్పించడమూ అంతే కీలకం.
ఇవాళ కృత్రిమ మేధ (ఏఐ) రేపుతున్న సంచలనం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రభంజనాన్ని
బ్రిటన్ కేంద్రంగా 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవంతో ప్రపంచ స్వరూపం సమూలంగా మారిపోయింది.
కృత్రిమమేధ ఆవిష్కరణలతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
రేపటి యుద్ధాల్లో విజయానికి కృత్రిమ మేధ (ఏఐ) కీలకం. ఈ అంశాన్ని ప్రధాన దేశాలు ఇప్పటికే గ్రహించాయి.
చాట్ జీపీటీ... కృత్రిమ మేధ సహాయంతో పనిచేసే చాట్బాట్. అడిగిన సమాచారాన్ని అత్యంత నిక్కచ్చిగా అందిస్తుంది.
నిర్వహణ సామర్థ్యాలను పెంచుకోవడానికి, ఖర్చును తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు డిజిటల్ ఆవిష్కరణల వైపు చూస్తున్నాయి
వ్యక్తిగత మొబైల్ డేటా వినియోగంలో భారత్ దూసుకెళ్తోంది. చౌక ధరలకే డేటా, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడం ఇందుకు ఊతమిచ్చింది.
భారత్లో డేటా కేంద్రాల మార్కెట్ విస్తృతికి భారీ అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలూ ఇందుకు ఊతమిస్తున్నాయి.
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో విజయ యాత్రను కొనసాగిస్తోంది. ఇటీవలే 200వ సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని జయప్రదం చేసింది.
సామాజిక వికాసం, శాంతి సాధనలో విజ్ఞానశాస్త్రానిది కీలక పాత్ర. దాన్ని గుర్తిస్తూ ఏటా నవంబరు తొమ్మిదో తేదీ
ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రత్యర్థులను నిలువరించడానికి ప్రస్తుతం డ్రోన్ యుద్ధ శైలిని అనుసరిస్తున్నాయి.
ఒక హాలీవుడ్ సినిమా తీయడానికయ్యే ఖర్చుకంటే తక్కువ వ్యయంతో పూర్తయిన మంగళయాన్ ప్రాజెక్టు ప్రపంచ అంతరిక్ష చరిత్రలోనే ఎన్నో అద్భుతాలు
చీడపీడలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల పంటల ఉత్పాదకత తగ్గిపోతోంది. ఆహార భద్రతకు అది సవాలుగా మారుతోంది.
ఎన్నో రంగాల్లో అభివృద్ధికి దోహదం చేసే 5జీ సాంకేతికతపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్లో ప్రారంభమైన 5జీ సేవలతో
ఆగస్టు-2022 తొమ్మిదో తేదీన జరిగిన రెండు వేర్వేరు సంఘటనలు ప్రపంచంలో శాస్త్రసాంకేతిక పరిశోధనల భావి గతిని కళ్లకు కడుతున్నాయి.
భారత్ ప్రపంచ దేశాల్లో ప్రబల ఆర్థిక శక్తిగా, భౌగోళిక రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. ఈ తరుణంలో దేశంలోని నిఘా సంస్థల్లోని
భారత్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి విమాన వాహక యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు నౌకాదళంలో ప్రవేశపెట్టనున్నారు.
స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యేసరికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అభిప్రాయాలను
రోదసి విజ్ఞాన ఫలాలను సామాన్యుడికి అందించడంలో భారతదేశం ఎవరికీ తీసిపోదని విక్రమ్ సారాభాయ్ స్వాతంత్య్రం
దేశంలో అయిదో తరం (5జీ) మొబైల్ నెట్వర్క్ రాకకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాదే 5జీని అందుబాటులోకి తెస్తామని
సముద్ర గర్భంలో దాగిన అపార ఖనిజ వనరులను వెలికితీసి, సుస్థిర వినియోగంలోకి తీసుకురావడం ద్వారా
యుద్ధరంగంలో పదాతి దళం, వైమానిక, నౌకా సేనలు వేటికవే సాటిలేనివి. ఇవి సరైన సమన్వయంతో రంగంలోకి దిగినప్పుడు శక్తి ఇనుమడిస్తుంది
జన సంక్షేమానికి అగ్రాసనం వేసే ప్రజాస్వామ్య దేశాల్లో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం ప్రభుత్వాల కర్తవ్యం.
దేశ సుస్థిరాభివృద్ధి సాధనలో ప్రజారోగ్యం కీలకపాత్ర పోషిస్తుంది. పౌష్టికాహార లభ్యత, వైద్యరంగంలో మౌలిక వసతులు, ఆహార భద్రత వంటివాటితో ప్రజారోగ్యానికి భరోసా లభిస్తుంది.
ప్రాచీన కాలం నుంచి శాంతి సమయాల్లో, యుద్ధ కాలంలో సందేశాల ప్రసారానిదే కీలక పాత్ర. పావురాలు, వార్తాహరుల ద్వారానే కాకుండా
భారతదేశం 1998 మే 11న మూడు అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ప్రపంచ అణ్వస్త్ర దేశాల సరసకు సగర్వంగా చేరింది.
ఆధునిక యుద్ధంలో మానవ రహిత డ్రోన్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. అఫ్గానిస్థాన్, పశ్చిమాసియాలలో
ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను నిలువరించడంలో ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి, అమెరికా, ఐరోపాల వైఫల్యం ప్రస్ఫుటమైంది. ఈ పరిణామం బలవంతుడిదే రాజ్యమన్న సూక్తిని మరోసారి గుర్తుచేసింది. అంతర్జాతీయ నియమ నిబంధనలు, చర్చలతో పరిష్కారాల వంటి మూస ప్రక్రియలోని లోపాల్ని బయటపెట్టింది.
డిజిటల్ పారిశ్రామిక విప్లవం ప్రస్తుతం ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తోంది. వ్యాపార రంగంలోనే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, రక్షణ, అంతరిక్షం, ఆర్థికం, సేవలు తదితర రంగాల్లోనూ ఈ సాంకేతికత వినియోగంలోకి వస్తోంది.
దేశీయ టెలి కమ్యూనికేషన్స్ రంగంలో కొత్త విప్లవానికి నాంది పలకనున్న 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
విజ్ఞానశాస్త్రాల్లో పరిశోధనలు దేశార్థికానికి బలమైన పునాది వేసి, అభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తాయి. దైనందిన
స్వతంత్ర భారత అమృతోత్సవ ప్రస్థానంలో క్షిపణుల అభివృద్ధికి ప్రత్యేక స్థానముంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ వరసగా మూడో ఏడాదీ టెక్నాలజీ ఆధారిత అభివృద్ధినే కాంక్షిస్తూ...
అనంతమైన విశ్వంలో మన పాలపుంతకు ఆవల ఇతర గ్రహ వ్యవస్థలు ఉన్నాయా? వాటిపై జీవం జాడలు కనిపిస్తాయా?
కుటుంబ సంక్షేమంతోపాటు దేశార్థికానికీ ప్రజారోగ్యం ఎంత కీలకమో కరోనా వైరస్ చాటిచెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, వైద్య సహాయ సిబ్బంది
కొవిడ్ దెబ్బకు పాఠశాలలు పనిచేసే పరిస్థితి లేకపోవడంతో అంతా ఆన్లైన్ తరగతులవైపు మొగ్గుచూపారు.
గగనతలాన్ని దుర్భేద్యంగా మార్చేందుకు భారత్ కొత్త ఆయుధ వ్యవస్థను సమకూర్చుకుంది. ఇండియా అమ్ముల పొదిలో
చంద్రుడిపై మానవుడు కాలుమోపి 50 ఏళ్లకు పైనే అయింది. అప్పటినుంచి రోదసిలో మానవ కార్యకలాపాలు పెరుగుతూ వచ్చాయి. నేడు భూకక్ష్యలో 80కి పైగా దేశాల ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. పోనుపోను దేశాల ఆర్థికాభివృద్ధికి, సామాజిక సంబంధాలకు అంతరిక్ష కార్యకలాపాలు కీలక సాధనాలుగా మారాయి.
గతేడాది నుంచి భారత్ కరోనా వైరస్తో పాటు అనూహ్యంగా పెరిగిపోయిన సైబర్ మోసాలతోనూ తీవ్రంగా పోరాడుతోంది.
మనుషులు లేకుండానే స్వయంగా ఎగిరే డ్రోన్ల సాంకేతిక నామం యూఏవీ (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్). నేడు డ్రోన్లు యుద్ధ రంగాన్నే
స్వతంత్ర భారతం గడచిన 75 ఏళ్లలో సొంత శాస్త్రసాంకేతిక ప్రజ్ఞతో అంతరిక్ష శక్తిగా ఎదగడం భారతీయులకు గర్వకారణం. 1963లో చిన్నపాటి సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో మొదలుపెట్టి క్రమంగా భూకక్ష్యలోకి ఉపగ్రహాలను, చంద్ర, కుజ గ్రహాల వద్దకు అన్వేషక నౌకలను పంపే స్థాయికి భారతదేశం చేరుకుంది.
భవిష్యత్తులో కొవిడ్ తరహా మహమ్మారులు విరుచుకుపడే ప్రమాదాన్ని కృత్రిమ మేధ(ఏఐ)తో ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయగల
డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా పథకాలు భావి భారతానికి మూల స్తంభాలుగా భాసిస్తాయని కేంద్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పదవీ స్వీకారం చేసిన రాజీవ్ చంద్రశేఖర్ ఉద్ఘాటించారు.
ఇటీవలి వరకు ప్రభుత్వాలు, సైన్యాలు, టెలికమ్యూనికేషన్ సంస్థల గుత్త సొత్తుగా ఉన్న అంతరిక్షంలోకి ఇప్పుడు ప్రైవేటు కంపెనీలూ దిగాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే ప్రపంచంలో 61 దేశాల్లో 5జీ నెట్వర్కులు వాణిజ్య ప్రాతిపదికపై పని చేస్తున్నాయని అంతర్జాతీయ మొబైల్ సరఫరాదారుల సంఘం (జీఎస్ఏ) ప్రకటించింది.
ప్రపంచానికి సిలికాన్ చిప్ల కరవొచ్చింది. నేడు స్మార్ట్ఫోన్ల నుంచి కార్ల వరకు; వీడియో గేమ్ కన్సోల్స్ నుంచి వాషింగ్ మెషీన్ల వరకు
లద్దాఖ్లో భారత్, చైనా సేనల ఉపసంహరణకు అంగీకారం కుదిరినా- అక్కడ చైనా సేనలు ఇప్పటికీ పూర్తిగా వెనక్కి తగ్గలేదు.
మనం తెలియని దారుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు గమ్యస్థానం చేరేందుకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. జీపీఎస్ అనేది భూతల సమాచారానికి (జియో స్పేషియల్ డేటా) సంబంధించిన ఒక సాధనం.
ఒక భారతీయుడు 1928 ఫిబ్రవరి 28న యావత్ విజ్ఞాన ప్రపంచాన్నీ సంభ్రమానికి గురిచేశారు.
కాలుష్యం, భూతాపం, పర్యావరణ విధ్వంసం తోడై భూగోళం మానవులకు నివాస యోగ్యం కాకుండా పోయే ప్రమాదం ఎంతో దూరంలో లేదు. అయితే ఆ ప్రమాదం ముంచుకొస్తే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సాయంతో మానవాళి రెక్కలు వచ్చిన పక్షుల్లా భూమాత ఒడి నుంచి సుదూర నక్షత్ర కూటములకు ఎగిరిపోవచ్చుననే ఆశావాదులూ ఉన్నారు.
వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్ ఉండదేమో అన్నంతగా వినియోగదారుల ఆదరణ చూరగొన్న ఈ మెసేజింగ్ యాప్ వినియోగదారులకు ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.
దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి పొంచి ఉన్న పెను ముప్పును దృష్టిలో ఉంచుకుని మన పోరాట పటిమకు
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న 5జి వైర్లెస్ నెట్వర్క్లు సమీప భవిష్యత్తులోనే సాకారం కానున్నాయి.
మాంసం కావాలంటే జంతువధ జరగాల్సిందే. అయితే, జంతువులను సంహరించకుండా మాంసం ఉత్పత్తి చేయడం ఎంతవరకు సాధ్యమన్న
నిన్న మొన్నటి వరకు వినోదం అంటే సినిమా, రంగస్థలం లేదా క్రీడలు మాత్రమే. కానీ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం విస్తరణతో
కొన్నిసార్లు గతం భవిష్యత్తుకు దర్పణమవుతుంది. 1991 గల్ఫ్ యుద్ధం నేర్పిన పాఠాలు ఇటీవల ఆర్మీనియాపై పోరులో
కార్పొరేట్ సామాజిక బాధ్యత మాదిరిగా ‘శాస్త్రీయ సామాజిక బాధ్యత (ఎస్ఎస్ఆర్)’ను తలకెత్తుకోవాలని భారత్ సంకల్పించింది.
ఆర్థిక ప్రగతికి సాంకేతిక ఆవిష్కరణ ప్రధాన వనరు. మానవ జీవితాన్ని మార్చేయగల సాంకేతిక భావనలకు ఒక రూపం ఇచ్చి వాణిజ్య స్థాయిలో
నగర్నో-కరాబక్ యుద్ధ సంధి ఒప్పందం ప్రకారం ఆర్మేనియా నుంచి స్వాధీనం చేసుకొన్న కల్బజర్ ప్రాంతంలోకి
అది... 2011 మార్చి 11వ తేదీ. జపాన్ ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా 15 మీటర్ల ఎత్తున సునామీ అలలు చెలరేగాయి.
కార్మికులు, కర్షకులు, దినసరి కూలీలు, విక్రయ సిబ్బంది, చిన్న దుకాణదారుల జీవనోపాధిని కరోనా మహమ్మారి దెబ్బతీస్తోంది. వీరికితోడు కుర్చీల్లో కూర్చుని పనిచేసే తెల్ల చొక్కా ఉద్యోగులూ ఎంతోమంది...
‘ఓ ఫుట్బాల్ ఆటగాడికి నెలకు 10లక్షల యూరోలిస్తారు. దేవుడిలా ఆరాధిస్తారు! అదే ఓ జీవ పరిశోధకుడికి మాత్రం 1,800 యూరోలిస్తారు! మరింకేం, వెళ్ళండి... వెళ్ళి ఆ క్రిస్టియానో రొనాల్డో(ఫుట్బాలర్)నే అడగండి కరోనాకు మందివ్వమని!’
కృత్రిమ మేధ, స్మార్ట్ఫోన్, బిగ్ డేటాలను ఉపయోగించి కరోనా వైరస్ను కట్టడి చేయడంలో దక్షిణ కొరియా, తైవాన్, చైనాలు విజయం సాధించాయి.
జేమ్స్ వాట్స్ 1780లో ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినప్పటి నుంచి ప్రపంచం మూడు పారిశ్రామిక విప్లవాలను చూసింది. నాలుగోది ఇప్పుడు నడుస్తోంది. ఈ సరికొత్త విప్లవం ఆర్థికంగా, సామాజికంగా పెను మార్పులను ప్రేరేపిస్తోంది.
అంతర్జాల విస్తరణతో ప్రపంచంలో సమాచార ప్రసార రంగం విప్లవాత్మక మార్పులు సంతరించుకుంది. ఈ సాంకేతికతను ఉగ్రమూకలూ వినియోగించుకుంటూ దేశ రక్షణకు సవాలు విసరుతున్నాయి.
రోదసి వాణిజ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జోరు పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రయత్నాలు చేపడుతున్న వేళ- ఇస్రో వడివడిగా అడుగులు వేస్తోంది.
అయిదోతరం (5జి) వైర్లెస్ కమ్యూనికేషన్ సేవల చలవతో 21వ శతాబ్ది జన జీవితం సమూలంగా మారిపోనున్నది. స్మార్ట్ నగరాల నుంచి హైటెక్ పరిశ్రమల వరకు; సామాజిక సంబంధాలు మొదలుకొని దేశ భద్రత వరకు అన్ని రంగాలు 5జి వల్ల రూపాంతరం చెందనున్నాయి.
ఆంధ్రా తీరంలో జలాంతర్గత బల్లకట్టు నుంచి విజయవంతంగా క్షిపణిని ప్రయోగించడం ద్వారా భారతదేశం భూ, ఆకాశ, సముద్ర తలాల్లో తన పోరాటపటిమను ప్రదర్శించింది. ఈ నెల 19న ఈ క్షిపణికి కె-4 అని నామకరణం చేశారు.
ప్రచ్ఛన్న శత్రువులనుంచి నిరంతర దాడుల ముప్పును నేడు తరతమ భేదాలతో ప్రపంచ దేశాలెన్నో ఎదుర్కొంటున్నాయి. కంప్యూటర్లు, అంతర్జాలం, స్మార్ట్ఫోన్లే కార్యస్థలిగా సైబర్ నేరగాళ్ల విజృంభణ దేశీయంగానూ దిగ్భ్రాంతపరుస్తోంది.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన ‘వ్యోమమిత్ర’ రోబో ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘నేను సగం హ్యూమనాయిడ్ రోబోను. వ్యోమమిత్రను’ అంటూ బెంగళూరులో ఏర్పాటయిన సదస్సులో ఈ రోబో తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంది.
గడచిన దశాబ్ది అంతా కష్టాలు, సవాళ్లతో ఆందోళనాభరితంగా సాగిందని చాలామంది భావిస్తున్న సమయంలో, అందుకు పూర్తి విరుద్ధమైన సూత్రీకరణతో సైన్స్ రచయిత మ్యాట్ రిడ్లే ముందుకొచ్చారు.
ప్రజల నిత్య జీవితంలో విజ్ఞానశాస్త్ర ప్రభావం, దాని ప్రాధాన్యంపై అవగాహన పెంపొందించేందుకు విజ్ఞానశాస్త్ర దినోత్సవం దోహదపడుతోంది. భారత ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్- ‘రామన్ ఎఫెక్ట్’ను కనుగొన్న ఫిబ్రవరి 28వ తేదీని ఏటా ‘జాతీయ సైన్స్ దినం’గా జరుపుకొంటున్నాం.
భారత్ తన పరిమాణం, జనాభాను బట్టే కాకుండా జగడాలమారి పొరుగు దేశాలను దృష్టిలో పెట్టుకొనీ
జాతీయ సమగ్రతను కాపాడటంలో, పరిపాలనలో కీలకమైన అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావాలన్నది చాలామంది యువత కల.
దేశ యువతలో ఉద్యోగార్హత 51.25 శాతానికి పెరిగిందని భారత నైపుణ్యాల నివేదిక- 2024 వెల్లడించింది.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది.
దక్షిణ చైనా సముద్రంలో రెండో థామస్ షోల్ దీవి దగ్గర ఫిలిప్పీన్స్ నౌకాదళ సిబ్బందిపై
వలస పాలన కాలం నాటి నేర న్యాయ చట్టాలు ఆధునిక సమాజ అవసరాలను తీర్చలేకపోతున్నాయి.
OTP has been sent to your registered email Id.