* 22 నుంచి మే 3 వరకు నిర్వహణ
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో గ్రూప్-4 సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి క్రీడా కోటాలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 22 నుంచి మే 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 1,569 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన టీఎస్పీఎస్సీ కార్యాలయంలో చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత నిజ ధ్రువీకరణ పత్రాలను తెచ్చుకోవాలి.
గ్రూప్-4 క్రీడా కోటాలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.