ఈనాడు, హైదరాబాద్: గ్రూప్-1కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల్లో దొర్లిన పొరపాట్లును సరిచేసుకునేందుకు మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి 27 తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్నికోలస్ తెలిపారు. దరఖాస్తులో పేరు, పుట్టినతేదీ, విద్యార్హతలు, ఫొటో, సంతకం తదితర వాటిని సరిచేసుకోవచ్చని సూచించారు. ఈ మార్పులకు సంబంధించి ఆధారాలు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.