• facebook
  • whatsapp
  • telegram

Exams: సెల‌వుల్లోనూ డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తరగతులు, పరీక్షల నిర్వహణ‌

ఈనాడు, అమరావతి: ఎండలు మండిపోతున్నా డిగ్రీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో తరగతులు, పరీక్షలు నిర్వహిస్తుండటంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైగా నమోదవుతున్నా తరగతులు నిర్వహించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 2022-23లో సెలవులు లేకుండా అకడమిక్‌ ప్రణాళిక రూపొందించారు. దీంతో 2022-23 విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే 2023-24 సంబంధించి తరగతులు ప్రారంభించారు. కరోనా సమయంలో నష్టపోయిన తరగతులను సర్దుబాటు చేసేందుకు అంటూ ఉన్నతవిద్యాశాఖ ఈ కేలండర్‌ను రూపొందించింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.