• facebook
  • whatsapp
  • telegram

Scholarships: పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

 

ఈనాడు, హైదరాబాద్‌: పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి తాజా, రెన్యువల్‌ పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం కళాశాలలు, విద్యార్థులు టీఎస్‌ ఈ-పాస్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో సూచించింది.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవితబీమాలో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ ఉన్నత విద్యకు ఉపకారవేతనం!

‣ పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.