* ఆన్లైన్లో చెల్లించేందుకు మే 3 వరకు అనుమతి
కరీంనగర్ విద్యావిభాగం, న్యూస్టుడే: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్ష రుసుం చెల్లించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ 30న ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులు కళాశాలల్లో రుసుం చెల్లింపునకు మే 2 వరకు.. ప్రిన్సిపల్స్ ఆన్లైన్లో చెల్లించేందుకు 3 తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలపాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.