విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Degree Result: డిగ్రీ ఆరో సెమిస్టర్‌ ఫలితాల విడుదల

ఎ.ఎన్‌.యు, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ఏప్రిల్‌ 30 నుంచి మే 10 వరకు నిర్వహించిన ఆరో సెమిస్టర్‌ ఇంటర్నషిప్‌ మార్కుల ఫలితాలను వీసీ రాజశేఖర్‌ సోమవారం విడుదల చేశారు. మొత్తం 23,450 మంది పరీక్షలు రాయగా...23,240 మంది ఉత్తీర్ణులయ్యారని సీఈ రెడ్డి ప్రకాశరావు చెప్పారు. మరిన్ని వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య సిద్ధయ్య, సీడీఈ సంచాలకులు డాక్టర్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 




మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

‣ భవిష్యత్తును నిర్ణయించేది.. ప్రత్యేకతలే!

‣ భవిష్యత్తులో ఎంఎల్‌-ఏఐ ఉద్యోగాల తుపాన్‌!

Published at : 21-05-2024 12:26:11

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం