సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
డీఎస్సీ వాయిదా వేయాలని.. గ్రూప్-2 పోస్టులు పెంచాలని.. గ్రూప్-2 పరీక్షను డిసెంబరు వరకు వాయిదా...........
బీటెక్ అదనపు సీట్ల మంజూరుపై ఇన్నాళ్లూ నాన్చివేత ధోరణి ప్రదర్శించిన విద్యాశాఖ.. వాటికి అనుమతి ఇచ్చేందుకు సమాయత్తమైంది.
బాసర ఆర్జీయూకేటీలో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియలో మిగిలిన 101 సీట్లతో పాటు గ్లోబల్ 105 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్తోపాటు ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర ఉన్నత విద్యా కోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి.
ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో ఇప్పటివరకు బీఈ బయోమెడికల్ ఇంజినీరింగ్లో 40 సీట్లుండగా ఈసారి...........
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందినవారికి పోస్టింగుల ప్రక్రియ మొదలైంది.
In Odisha, all the doors of the Ratna Bhandar, the treasure trove of the Lord Sri Jagannath temple in the holy town of Puri, were opened.
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) నిలబెట్టుకున్నాడు.
నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి పెద్దఎత్తున అరెస్టులు చేయడాన్ని సీపీఎం ఖండిస్తున్నట్లు.........
వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు జులై 19న మరోసారి సీయూఈటీ - యూజీ పరీక్షను నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది.
నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి పెద్దఎత్తున అరెస్టులు చేయడాన్ని...........
జెన్కో ఆధ్వర్యంలో నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్స్, కెమిస్ట్ పరీక్షలో సిబ్బంది..........
డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ కూడలి వద్ద నిరుద్యోగులు జులై 14 రాత్రి ఆందోళన చేపట్టారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
టీచర్ చెప్పిన పాఠాలు అస్సలు అర్థం కావట్లేదు... ఏం చేయాలి? సైన్స్లో నేను కొంచెం వీక్... ఎలా గట్టెక్కాలి?
విజయనగరం మయూరి కూడలి, న్యూస్టుడే: విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఉన్న 13 డా.బి.ఆర్. అంబేడ్కర్ గురుకులం
మైనారిటీ గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది బదిలీల నిమిత్తం ఆ శాఖ కార్యదర్శి ఈ నెల 6న జారీ చేసిన మార్గదర్శకాల.............
తరగతిలో సహ విద్యార్థులతో కలిసి ఉంటారు. ఆ తర్వాత ఏ కాస్త సమయం చిక్కినా సెల్ఫోన్కు అతుక్కుపోతారు.
వారు అందరిలాంటి ఉపాధ్యాయులే.. విధి నిర్వహణలో మాత్రం విభిన్న, ప్రత్యేక పనితీరు కనబరుస్తారు.
విద్యార్థులకు చదివిన టెక్నాలజీలో లోతైన పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్ల భాషపై గట్టి పట్టు లేకపోయినా పెద్ద ఇబ్బంది రాదని చెబుతున్నారు వరంగల్ నిట్ విద్యార్థి రవిషా
OTP has been sent to your registered email Id.