• facebook
  • whatsapp
  • telegram

Online Courses: ఆన్‌లైన్‌ కోర్సుల్లో 40 శాతం క్రెడిట్ల బదిలీకి అనుమతి

ఈనాడు, అమరావతి: కోర్సుల్లో 40% క్రెడిట్లను ఆన్‌లైన్‌లో మార్పు చేసుకునేందుకు అనుమతిస్తూ అఖిల భారత విద్యా సాంకేతిక మండలి(ఏఐసీటీఈ) ఆదేశాలు జారీ చేసింది. యూజీసీ నిబంధనలు-2021ని ఏఐసీటీఈ స్వీకరించింది. ఉన్నత విద్యా సంస్థ అందించే మొత్తం కోర్సుల్లో 40శాతం వరకు క్రెడిట్ల్ బదిలీకి అనుమతిస్తారు. స్వయం ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులు, అభ్యసన మెటీరియల్‌ను వినియోగించుకునేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలని ఏఐసీటీఈ సూచించింది. జనవరి సెమిస్టర్‌లో ఆరు ఆన్‌లైన్‌ కోర్సులను ప్రవేశ పెట్టినట్లు పేర్కొంది.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐఐటీలో ఎంబీఏ, ఎంహెచ్‌ఆర్‌ఎం

‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!

‣ బీఆర్‌ఓలో 567 ఉద్యోగాలు

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.