కరెన్సీనగర్, న్యూస్టుడే: రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా రెండో ఏడాదిలో చేరేందుకు వీలుగా జనవరి రెండో తేదీ నుంచి 31 వరకు బ్రిడ్జి కోర్సు తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్/కన్వీనర్ ఎం.కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబరు 20వ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ లోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జెరాక్స్ కాపీలు తీసుకొని విజయవాడలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రధానాధికారిని సంప్రదించాలని చెప్పారు. వివరాలకు 0866-2475575, 9985162555 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!
‣ అర్థం చేసుకుంటూ చదివితే.. అధిక మార్కులు!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.