గుంటూరు (జిల్లా పరిషత్), న్యూస్టుడే: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో అగ్రి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ జులై 24 నుంచి 26వ తేదీ వరకు జరగనుందని వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామచంద్రరావు తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.