* ర్యాంకు కార్డు, ఆధార్కార్డు తప్పనిసరి
ఆరిలోవ, న్యూస్టుడే: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులు ఏప్రిల్ 18 గురువారం శ్రీకృష్ణాపురంలో ఉన్న బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరగనున్న కౌన్సెలింగ్కు హాజరు కావాలని పాఠశాల ప్రిన్సిపల్ వి.రత్నవల్లి ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకు కార్డు, ఆధార్కార్డుతో ఉదయం 10 గంటలకు తల్లి లేదా తండ్రిని తీసుకుని పాఠశాలకు రావాలని విజ్ఞప్తి చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!
‣ఎస్పీసీఐఎల్లో 400 ఉద్యోగాలు
‣ ఇంటర్తో కేంద్ర సర్వీసుల్లోకి!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.