‣ మే 15 వరకు దరఖాస్తులకు అవకాశం
విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్టుడే: బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఏప్రిల్ 19న ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీలు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ.450 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని కన్వీనర్ ఆచార్య టి.వి.కృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులు మే 15 లోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు https://cets.apsche.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.