* జూన్ 8వ తేదీకి వాయిదా
ఈనాడు డిజిటల్, అమరావతి: జూన్ ఒకటిన నిర్వహించాల్సిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్షను జూన్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. దేశంలోని 8 రాష్ట్రాల్లో జూన్ 1న లోక్సభ ఎన్నికలు ఉండటంతో పరీక్షను వాయిదా వేసినట్లు ఏప్రిల్ 30న ఓ ప్రకటనలో తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.