* ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ
![]() |
ఈనాడు, అమరావతి: ఏపీ ఈఏపీసెట్లో భాగంగా గురువారం (మే 16) నిర్వహించిన బైపీసీ స్ట్రీమ్ ప్రవేశపరీక్షకు 90.61% మంది విద్యార్థులు హాజరైనట్లు జేఎన్టీయూ, కాకినాడ ఉపకులపతి ప్రసాదరాజు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలకు కలిపి 44,017 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 39,886 మంది హాజరయ్యారని వెల్లడించారు. రాష్ట్రంతోపాటు హైదరాబాద్లో రెండు కేంద్రాల్లోనూ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.