ఈనాడు, అమరావతి: పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు చేస్తూ పథకం డైరెక్టర్ నిధి మీనా ఆదేశాలు జారీ చేశారు. కొత్త మెనూను నవంబరు 21 నుంచి అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మెనూను 2020 జనవరి 21 నుంచి అమలు చేస్తుండగా.. ఇందులో మార్పు చేశారు. సోమవారం ఉడికించిన కోడిగుడ్డు లేదా కోడిగుడ్డు కూర, మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉడికించిన కోడిగుడ్లు అందిస్తారు. సోమ, బుధ, శుక్రవారాల్లో చిక్కీలు ఇస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.