ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలు రాయబోయే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారి సౌలభ్యం కోసం అవసరమైన మార్పులు చేసేందుకు ప్రయత్నించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి ఆయా కన్వీనర్లకు సూచించారు. జనవరి 18న ఆయన తన కార్యాలయంలో కన్వీనర్లతో సమావేశమై పరీక్షల నిర్వహణపై చర్చించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.