1. ఎంఆర్ శామ్ పరీక్ష విజయవంతం
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్ శామ్)ని భారత నౌకాదళం తన యుద్ధనౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. భారత్, ఆస్ట్రేలియా దృఢ బంధానికి పరస్పర నమ్మకం, గౌరవమే ఆధారం
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి విశేష ఆదరణ లభిస్తోంది. చిరకాలంగా కొనసాగుతున్న రెండు దేశాల మైత్రీ బంధాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లాలన్న అభిలాషను ప్రధాని మోదీ వ్యక్తం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ముగ్గురు భారతీయులకు మరణానంతరం ప్రతిష్ఠాత్మక పురస్కారం
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ముగ్గురు భారతీయ శాంతి పరిరక్షకులకు ఐరాస పురస్కారం ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఏటీపీ ర్యాంకింగ్స్లో అల్కరాస్కు అగ్రస్థానం
స్పెయిన్ కెరటం కార్లోస్ అల్కరాస్ మరోసారి నంబర్వన్ను దక్కించుకున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. 3.5 లక్షల కోట్ల డాలర్లకు భారత్ జీడీపీ
2022లో భారత జీడీపీ 3.5 లక్షల కోట్ల డాలర్లను అధిగమించిందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.