ఈనాడు, హైదరాబాద్: వచ్చే జనవరిలో నిర్వహించే టైప్ రైటింగ్, షార్ట్హ్యాండ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండా డిసెంబరు 16వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్బీటెట్) కార్యదర్శి పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
సెయిల్లో టెక్నీషియన్ ట్రైనీలు
ఐఎంఐలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
ఆర్సీఎఫ్ఎల్లో 408 అప్రెంటిస్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.