నర్సంపేట, న్యూస్టుడే: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో దూరవిద్య డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం అభ్యర్థులు ప్రవేశ(అడ్మిషన్) రుసుం డిసెంబరు 31తేదీ వరకు చెల్లించాలని ప్రిన్సిపల్ నవీన్, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రం సమన్వయకర్త లకన్సింగ్ తెలిపారు. ప్రవేశ రుసుం చెల్లించని అభ్యాసకులు సెమిస్టర్ పరీక్షలకు అనర్హులన్నారు. వివరాలకు 73829 29577 నంబరులో సంప్రదించాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!
‣ రిమోట్ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!
‣ ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.