ఈనాడు, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల సొసైటీకి ప్రభుత్వం రూ.150.27 కోట్లు విడుదల చేసింది. బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల నిర్వహణ కోసం బడ్జెట్లో మూడో త్రైమాసికం కింద ఈ నిధులు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!
‣ రిమోట్ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!
‣ ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.