ఈనాడు డిజిటల్, అమరావతి: ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన కోసం ఒక అభ్యర్థిని తాత్కాలికంగా అనుమతించినట్టు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడలోని కమిషన్ భవనంలో జనవరి 3న ధ్రువపత్రాల పరిశీలన జరగనుందని.. సెప్టెంబరు 27న జరిగిన కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ నుంచి మెమో, చెక్లిస్టులు డౌన్లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.