ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: గత నెలలో జరిగిన మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా ఫలితాలు విజయవాడ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రీటోటలింగ్ కోరే అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.2000 చొప్పున జనవరి 6వ తేదీలోగా చెల్లించాలని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఫలితాలు వెబ్సైట్లో ఉంచినట్లు చెప్పారు.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!
‣ అర్థం చేసుకుంటూ చదివితే.. అధిక మార్కులు!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.