ఈనాడు, అమరావతి: సీనియర్ రెసిడెంట్ విద్యార్థులకు పెంచిన స్టైపెండ్ను సూపర్ స్పెషాల్టీ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు డిసెంబరు 27న ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1, 2022 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.