ఈనాడు, అమరావతి: వైద్య బోధకుల తరగతుల నిర్ణీత హాజరు ఎందుకు తగ్గిందో వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్రంలోని 15 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నోటీసులు జారీ చేసింది. ఇందులో మచిలీపట్నం, విజయవాడ, కడప, అనంతపురం, విజయనగరం, ఒంగోలు, రాజమహేంద్రవరం, గుంటూరు, విశాఖలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. హాజరు నమోదులో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఎన్ఎంసీ నుంచి జనవరి 17 నుంచి సంజాయిషీ నోటీసులు వస్తుండగా.. వాటికి వివరణ ఇచ్చే ప్రక్రియలో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు నిమగ్నమయ్యారు
మరింత సమాచారం... మీ కోసం
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.