ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ను మే 13 నుంచి 19వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, కన్వీనర్, పరీక్ష నిర్వహించే వర్సిటీల వివరాలను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూ(కాకినాడ)కు అప్పగించింది. కన్వీనర్గా వెంకటరెడ్డి వ్యవహరిస్తారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోస్టుగార్డులో 260 నావిక్ ఉద్యోగాలు
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.