• facebook
  • whatsapp
  • telegram

APTET 2024 Hall tickets: ఏపీ టెట్ 2024 హాల్‌టికెట్లు విడుదల

* డౌన్‌లోడ్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

* ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (ఏపీ టెట్ ఫిబ్రవరి- 2024) హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది. మార్చి 10న ప్రాథమిక ‘కీ’ విడుదల; మార్చి 11 వరకు కీపై అభ్యంతరాల స్వీకరణ; మార్చి 13న తుది ‘కీ’ విడుదల; మార్చి 14న ఫలితాల ప్రకటన ఉంటుంది.

క‌మ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు

1. ఓసీ(జనరల్‌)- 60% మార్కులు ఆపైన‌

2. బీసీ- 50% మార్కులు ఆపైన‌

3. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌- 40% మార్కులు ఆపైన‌

ప‌రీక్ష విధానం: ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు.


  ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 హాల్‌టికెట్ కోసం క్లిక్‌ చేయండి   



 


  డీఎస్సీ ఆంధ్రప్రదేశ్   


  స్కూల్ అసిస్టెంట్  
 

తెలుగు (కంటెంట్)
హిందీ (కంటెంట్)
ఇంగ్లిష్ (కంటెంట్)
బయాలజీ (కంటెంట్)
ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
విద్యా దృక్పథాలు (కంటెంట్)
 సైకాలజీ (కంటెంట్)

  తెలుగు పండిట్   
 

కంటెంట్
మెథడాలజీ


  సెకండరీ గ్రేడ్ టీచర్స్   
 

లాంగ్వేజ్ - I తెలుగు (కంటెంట్)
గణితం (మెథడాలజీ)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
 సైన్స్ (కంటెంట్)
 విద్యా దృక్పథాలు
సైకాలజీ (కంటెంట్)

లాంగ్వేజ్ - II ఇంగ్లిష్ (కంటెంట్)

లాంగ్వేజ్ - I హిందీ (కంటెంట్)
 
 
 
 
 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.