ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ చదువుకుంటున్న అగ్రశ్రేణి విద్యార్థులకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్ కృత్రిమమేధ కోర్సులో ఆరునెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. మే 5లోపు పేర్లను నమోదు చేసుకోవాలని, మే 19 నుంచి ఈ శిక్షణ ప్రారంభం కానుందని ట్రిపుల్ ఐటీ పరిశోధన విభాగం డీన్ ప్రొఫెసర్ జవహర్ ఏప్రిల్ 9 ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 040- 6653 1787 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వృత్తి విద్యా శిక్షణ ఉంటే కొలువులు ఇవిగో!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.