* ఏప్రిల్ 25న పరీక్ష నిర్వహణ
ఈనాడు, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్టికెట్లను వెబ్సైట్లో ఉంచామని కార్యదర్శి నరసింహారావు తెలిపారు. అభ్యర్థులు తమ ఐడీ, పుట్టిన తేదీతో నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ఏపీఆర్జేసీ, డీసీ ప్రవేశ పరీక్షలను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష హాల్టికెట్ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.