ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మే 23న జరిగిన ఎడ్సెట్కు 87 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 33,879 మందికిగాను 29,463 మంది పరీక్షలు రాసినట్లు కన్వీనర్ ఆచార్య మృణాళిని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!