ఈనాడు, హైదరాబాద్: రవాణాశాఖలో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి జూన్ 12, 13 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి టీజీపీఎస్సీ కార్యాలయంలో పరిశీలన జరుగుతుందన్నారు. ఇందులో ఎంపికైన అభ్యర్థుల కోసం జూన్ 10 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ లింకు అందుబాటులో ఉంటుందని వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ టెక్స్టైల్ కమిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కొలువులు!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!