1. టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్
శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత టీ20, వన్డే జట్లను ప్రకటించింది. సెలక్టర్లు సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టు సారథిగా ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. సుప్రీంకోర్టు జడ్జీలుగా ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం
జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.కోటేశ్వర్సింగ్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.మహదేవన్ సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
3. ఆరు రోజుల్లో ఏడు ప్రపంచ వింతల సందర్శన
ఈజిప్టునకు చెందిన మాగ్దే ఐసా అనే వ్యక్తి ప్రపంచంలోని 7 వింతలను కేవలం ఆరున్నర రోజుల్లోనే సందర్శించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. రోబోలకు జీవకళ!
రోబోలకు జీవకళ జోడించే దిశగా జపాన్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఈ మరమనుషుల ముఖాలకు సజీవ చర్మ కణజాలాన్ని అతికించేందుకు ఒక విధానాన్ని కనుగొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. అరుణాచల్ప్రదేశ్లో వెలుగులోకి కొత్త మొక్కలు
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఐ)కు చెందిన పరిశోధకులు అరుణాచల్ప్రదేశ్లో కొత్త రకం మొక్కలను గుర్తించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.