* ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీల వెల్లడి
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఈఏపీసెట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదలచేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమాయత్తమవుతోంది. ప్రభుత్వ అనుమతితో మే 20వ తేదీ (సోమవారం) తర్వాత ఫలితాలు వెల్లడయ్యే అవకాశముందని సమాచారం. ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. ప్రధాన కేంద్రాల్లో మే 7 నుంచి 11 వరకు ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్ విడుదల కాగా అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. పరీక్షకు దాదాపు 3.54 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఫలితాలను https://pratibha.eenadu.net/ వెబ్సైట్లో చూసుకోవచ్చు.
ఈఏపీసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.