• facebook
  • whatsapp
  • telegram

AP Schools: తరగతులే విలీనం.. పాఠశాలలు కాదు!

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం పాఠశాలలను కాకుండా తరగతులనే విలీనం చేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘జాతీయ విద్యా విధానం-2020ను అనుసరించి వివిధ రకాల ఫౌండేషన్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్రమంలో తరగతుల విలీనమే జరుగుతుంది. 2024-25 నాటికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి సీబీఎస్‌ఈ విధానంలో ఆంగ్ల మాధ్యమంలో చదువుతారు’ అని తెలిపారు. ఈ ప్రశ్న వేసిన తెదేపా సభ్యులు సభలోనే ఉన్నా.. ఆందోళన చేస్తున్నందున చర్చలో పాల్గొనలేదు.

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.