ఈనాడు, అమరావతి: డీఈడీ 2018-20 రెండో ఏడాది విద్యార్థులకు డిసెంబరు 23 - 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, చివరి అర్ధగంటలో బిట్ పేపర్ ఇస్తారని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.