గుంటూరు (జిల్లాపరిషత్తు), న్యూస్టుడే: కరోనా దృష్ట్యా ఆన్లైన్లో వ్యవసాయ బీఎస్సీ, అనుబంధ కోర్సుల్లో సీట్లను కేటాయిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో విద్యార్థులకు సీట్లను కేటాయించడంపై ఉన్నత విద్యామండలితో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నవంబరు 21న ఒప్పందం చేసుకుంది. గుంటూరు లాంఫాం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో విద్యామండలి కార్యదర్శి బి.సుధీర్ ప్రేమ్కుమార్, ఆంగ్రూ రిజిస్ట్రార్ ఎన్.త్రిమూర్తులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.