ఈనాడు, అమరావతి: పాలిసెట్ తుదివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను కన్వీనర్ ఎం.ఎం.నాయక్ విడుదల చేశారు. ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన, కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు నమోదు చేసుకునేందుకు నవంబరు 29 వరకు అవకాశం కల్పించారు. డిసెంబరు 1న సీట్లను కేటాయించనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.