ఈనాడు, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విడివిడిగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రకటించిన తేదీల్లో విద్యార్థులు ప్రవేశాల కోసం ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలి. సీటు కేటాయించిన కళాశాలల్లో చేరకుంటే.. తదుపరి కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అవకాశాన్ని ఉండదు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ డిసెంబరు 4న ఉత్తర్వులు జారీ చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.