ఈనాడు, హైదరాబాద్: లాసెట్ చివరి విడత కౌన్సెలింగ్లో భాగంగా విద్యార్థులు వారి ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే గడువును జనవరి 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేష్బాబు తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 3వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 6వ తేదీన సీట్లు కేటాయిస్తామని ఆయన వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.