ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను గురుకుల సెట్ కన్వీనర్ ప్రవీణ్కుమార్ విడుదల చేశారు. పరీక్షలో ప్రతిభచూపి, తొలివిడత మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు డిసెంబరు 7 నుంచి 19వ తేదీలోపు ఆయా గురుకుల విద్యాలయాల్లో రిపోర్టు చేయాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.