విశాఖపట్నం : విశాఖ ఉక్కు కర్మాగారంలో 188 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు ఈ ఏడాది జనవరి 16న ప్రకటన విడుదల చేయగా.. కొవిడ్ కారణంగా పరీక్షలు వాయిదా వేశారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 13, 14 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెబ్సైట్లో పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్.కామ్ వెబ్సైట్లో హాల్టికెట్లు త్వరలో జారీ చేయనున్నట్టు వెబ్సైట్లో తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.