శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జనవరి 19న పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.భరత్ విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ(ఎల్), బీబీఎం కోర్సుల్లో మొత్తం 3,575 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 2,248 (63 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 782 మంది మొదటి తరగతి మార్కులు సాధించారు. ఉత్తీర్ణుల్లో అత్యధికంగా బీకాం విద్యార్థులున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.