ఈనాడు, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్లో ఫుల్టైమ్, పార్ట్టైమ్ పీహెచ్డీ ప్రవేశాల్లో రిజర్వేషన్తో పాటు 1:8 నిష్పత్తిని అమలుచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తూ ప్రవేశాలు జరపాలని జనవరి 22న ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖకూ ఉత్తర్వులు పంపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.